• Home » CJI

CJI

 Task force : వైద్యుల భద్రతకు టాస్క్‌ఫోర్స్‌!

Task force : వైద్యుల భద్రతకు టాస్క్‌ఫోర్స్‌!

ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు

ఈ చిత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబ సభ్యులు.. అలాగే రిజిస్ట్రీ సిబ్బంది వీక్షించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు నిర్మాత ఆమిర్ ఖాన్‌తోపాటు దర్శకురాలు కిరణ్ రావ్ సైతం హజరుకానున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు.. ఆమిర్ ఖాన్ దంపతులతో కలిసి మాట్లాడతారు.

 CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.

CJI Justice Chandrachud : బెయిల్‌ పిటిషన్లలో జడ్జిలకు కామన్‌ సెన్స్‌ అవసరం

CJI Justice Chandrachud : బెయిల్‌ పిటిషన్లలో జడ్జిలకు కామన్‌ సెన్స్‌ అవసరం

బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు కామన్‌ సెన్స్‌ అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

NEET Hearing: సెక్యూరిటీని పిలవండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

NEET Hearing: సెక్యూరిటీని పిలవండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

'నీట్' లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మధ్యలో అవాంతరం కలిగించేందుకు ప్రయత్నించిన ఒక న్యాయవాదిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్యూరిటీని పిలవండి' అంటూ సీరియస్ అయ్యారు.

CJI: బెత్తం దెబ్బలు తిన్నా.. సిగ్గుతో ఇంట్లో చెప్పలేదు: సీజేఐ

CJI: బెత్తం దెబ్బలు తిన్నా.. సిగ్గుతో ఇంట్లో చెప్పలేదు: సీజేఐ

పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి..

PM Modi: కాంగ్రెస్ న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది.. న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్ న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది.. న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ

న్యాయవ్యవస్థను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లాయర్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి రాసిన లేఖపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతరులను వేధిస్తూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి