• Home » Chittoor

Chittoor

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు.

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో వైసీపీ నేతకు జైలు, జరిమానా

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో వైసీపీ నేతకు జైలు, జరిమానా

శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏడీజే కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

మన బిడ్డల భవిష్యత్తు కోసమే పరిశ్రమలు

మన బిడ్డల భవిష్యత్తు కోసమే పరిశ్రమలు

‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.

కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన

కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.

కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రహదారులు, విద్య, పరిశ్రమలు, నీటి సదుపాయాల వంటి పలు రంగాల్లో కీలక ప్రగతి సాధించామని ఆయన తెలిపారు.

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి జిల్లా ప్రజల్లో 69.3 మంది సంతృప్తిగా ఉంటే.. 30.7 మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఆరో కలెక్టర్ల సదస్సులో పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ రిపోర్టును విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి