• Home » Chiranjeevi

Chiranjeevi

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Pawan Kalyan: అన్నయ్యను  ‘పద్మవిభూషణ్’ వరించడం ఎనలేని సంతోషాన్నిచ్చింది..

Pawan Kalyan: అన్నయ్యను ‘పద్మవిభూషణ్’ వరించడం ఎనలేని సంతోషాన్నిచ్చింది..

మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు.

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.

Chiranjeevi: జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే.. ఇదీ భారత్ గొప్పదనం

Chiranjeevi: జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే.. ఇదీ భారత్ గొప్పదనం

బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.

Chintamohan: చిరంజీవి, షర్మిలపై చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

Chintamohan: చిరంజీవి, షర్మిలపై చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: మెగాస్టార్ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

 Chinta Mohan: చిరంజీవి ఓకే అంటే చాలు.. తిరుపతి నుంచి గెలిపించి, సీఎంను చేస్తాం

Chinta Mohan: చిరంజీవి ఓకే అంటే చాలు.. తిరుపతి నుంచి గెలిపించి, సీఎంను చేస్తాం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతా మోహన్ ఈ విధంగా స్పందించారు.

Hanu Man: హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన.. మెచ్చుకున్న చిరంజీవి

Hanu Man: హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన.. మెచ్చుకున్న చిరంజీవి

అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చిరంజీవి తెలిపారు.

 Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ని గురువారం రాత్రి ప్రజాభవన్‌లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు.

KA Paul : అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారు..

KA Paul : అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారు..

వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్‌కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి