Home » Chiranjeevi
జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.
చిరంజీవి దేశానికి మంత్రిగా చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై అప్పట్లో చిరంజీవి మాట్లాడంలో విఫలమయ్యారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి నోరు మూగబోయిందా?
మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీ చిన్నది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నారు. రోడ్లు, రాష్ట్ర అభివృద్ధి చేసుకోమని మెగాస్టార్ హైదరాబాద్లో చెప్పారు. దానికి భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు మా పార్టీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల మందికి ఉపాధి లభిస్తుంది. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి..
‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu), సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై (Chiranjeevi) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణ రాజు సమర్ధించారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..