Home » Chintamaneni Prabhakar
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్తో జగన్పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర మొదలుకానుంది. అయితే సీఎం జగన్ బస్సు యాత్రపై దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధం సిద్ధం అన్న జగన్కు ప్రజలు ఓట్లు గుద్దం గుద్దం అని తిరస్కరించారని అన్నారు.
TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.
Andhrapradesh: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.
Andhrapradesh: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఐడీ చీఫ్ 4 వేల పేజీలతో స్టోరీ రాసి సినిమా డైరెక్టర్ లాగా కట్టుకథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతామనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఆరోపించారు.
చిన్న స్థాయి నేతల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు.. నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయితీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన చింతమనేని ప్రభాకర్ను డీఎస్పీ అడ్డుకోవడంతో రచ్చ ప్రారంభమైంది.
పోలవరం ప్రాజెక్ట్ని రివర్సులో నడిపిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ. 5 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.. అది ఏమైంది?, మేం కట్టిన పోలవరం నిర్వాసిత కాలనీలే తప్ప..
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని