Home » children
ఎన్టీఆర్ స్టేడియంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన ఆ దుర్మార్గులు మనసు కలిచి వేసే సంఘటనకు పాల్పడ్డారు. ఛీ.. మీరసలు మనుషులేనా అనిపించేలా.. అప్పుడే పుట్టిన పసికందుపై దారుణానికి పాల్పడ్డారు.
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే అవి వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కన్నవారు చేసే ఈ తప్పుల పర్యవసానంగా పిల్లలు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే, పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి..
లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది.
బ్రిడ్జి కోర్సు ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతిలో మొదటి రెండు నెలలు బ్రిడ్జి కోర్సు అమలు చేయనుంది.
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతులివ్వడం, టికెట్ల రేట్ల పెంపుపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
హైదరాబాద్ నగరంలో నాలాలో ఓ పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నెలల పాపను నాలాలో పడేసిందేవరనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పలు రకాల సమస్యలు సంక్షోభంగా మారిపోతున్నాయి. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి 47 కోట్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని యూనిసేఫ్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలని నివేదిక కోరింది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది.