Home » Chief Minister
మారుతున్న జనాభా ఆధారిత పరిస్థితులను స్టాలిన్ ప్రస్తావిస్తూ, తగినంత సమయం తీసుకునే పిల్లల్ని కనమని గతంలో తాము సూచించే వాళ్లమనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
మాలిక్ షాబాజ్ హుమయూన్ రజా అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర సీఎం కార్యాలయం పేల్చాస్తామంటూ సదరు వ్యక్తి బెదిరించినట్టు చెప్పారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
'మహిళా సమృద్ధి యోజన' కింద పేదకుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసింది. గర్బిణీలకు రూ.21,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
వైద్య విద్యార్థులకు 'నీట్' టెస్ట్ మాదిరిగానే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో అడ్మిషన్లకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎన్ఈపీని అనుమతిస్తే విద్యార్థులు మధ్యలోనే తమ చదువులకు స్వస్తి చెబుతారని సీఎం స్టాలిన్ అన్నారు.
షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను ఆమోదించినట్టు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వానికి, లెజిస్లేచర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు
ఢిల్లీ సీఎం ఎవరో ఆంధ్రజ్యోతి.కామ్ ముందే చెప్పింది. షాలీమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖాగుప్తాను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన పలు కథనాలను ప్రచురించింది. బీజేపీ శాసనసభపక్షం సమావేశమై ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శర్మను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా రేఖాశర్మ ఎంపిక కావడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్నో పేర్లు సీఎం రేసులో వినిపించినప్పటికీ చివరి వరకు గోప్యత పాటించిన బీజేపీ అధిష్టానం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందు ఢిల్లీ సీఎం పేరును ప్రకటించింది.