Home » Chhattisgarh
తాజా లొంగుబాటులతో 2022 జూన్ నుంచి ఇంతవరకూ దంతేవాడలో ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల సంఖ్య 953కు పెరిగింది. వీరిలో 224 మందిపై రివార్డు ఉంది.
ఐదు దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో బస్తర్ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు.
మహదేవ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు
ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఛత్తీస్గఢ్లో 280 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2024లో మొత్తం 787 మంది నక్సలైట్లు జనప్రవాహంలో చేరారు. సీఆర్పీఎఫ్ 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్లతో నక్సల్స్ పట్ల చర్యలు చేపట్టి, వారు ఆయుధాలను విడిచేందుకు ఒప్పించారు
ఛత్తీస్గఢ్లో 3 లక్షల మందికి పేద ప్రజలకు కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.
ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో 17 మంది మావోయిస్టులు మరణించారు. 11 మంది మహిళలతో సహా ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ప్రముఖ మావోయిస్టు నేత జగదీశ్ కూడా ఉన్నారు
Maoist Letter: మావోయిస్టు పార్టీ సంచలన లేఖ రాసింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల హత్యలను ఖండిస్తూ బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదలైంది.
సర్కార్, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు.