• Home » Chhattisgarh

Chhattisgarh

Speaker Bomb Gift: వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..

Speaker Bomb Gift: వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..

తను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లాడటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు వరుడిని బాంబులతో పేల్చి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, వరుడిని వధువు ముందే అప్రమత్తం చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

Maoists: వాగుపై నక్సల్స్‌ భారీ వంతెన నిర్మాణం

Maoists: వాగుపై నక్సల్స్‌ భారీ వంతెన నిర్మాణం

అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం

మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.

Dr Narendra Kumar award: డీఎంఈ నరేంద్రకుమార్‌కు  ప్రతిష్ఠాత్మక ఓరేషన్‌ అవార్డు

Dr Narendra Kumar award: డీఎంఈ నరేంద్రకుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఓరేషన్‌ అవార్డు

పిడియాట్రిక్‌ థొరాసిక్‌ సర్జరీ విభాగంలో చేసిన విశేష కృషికి తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్‌‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మఢ్‌ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Chaitanya Baghel Arrest: మద్యం కుంభకోణంలో బఘేల్‌ కుమారుడి అరెస్టు

Chaitanya Baghel Arrest: మద్యం కుంభకోణంలో బఘేల్‌ కుమారుడి అరెస్టు

మద్యం కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు భూపేష్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను..

Liquor Scam: మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడి అరెస్టు

Liquor Scam: మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడి అరెస్టు

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో భూపేశ్ బఘేల్ నివాసంలో శుక్రవారం నాడు మరోసారి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసానికి అధికారులు శుక్రవారం ఉదయం చేరుకున్నారు.

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

హైదరాబాద్‌, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

Maoist Surrender: 29 మంది మావోయిస్టుల లొంగుబాటు

Maoist Surrender: 29 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం మొత్తం 29 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు.

Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

హింసను వీడి ప్రగతి, ఐక్యతా మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి