• Home » Chhattisgarh

Chhattisgarh

Tragic incident: పికప్ వ్యాను బోల్తాపడి 18 మంది దుర్మరణం

Tragic incident: పికప్ వ్యాను బోల్తాపడి 18 మంది దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

TS News: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల ప్రెస్‌నోట్‌

TS News: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల ప్రెస్‌నోట్‌

Telangana: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్‌‌నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్‌కౌంటర్‌, క్రాస్‌ ఫైరింగ్‌ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్‌కౌంటర్లు అని పేర్కొన్నారు.

Chhattisgarh: ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

Chhattisgarh: ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Chhattisgarh: హోరాహోరీ కాల్పులు.. 12 మంది మావోయిస్టుల కాల్చివేత

Chhattisgarh: హోరాహోరీ కాల్పులు.. 12 మంది మావోయిస్టుల కాల్చివేత

ఛత్తీస్‌గఢ్‌ లోని బిజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిపిన హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌‌లో భాగంగా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామం సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చేటుచేసుకుంది.

Viral: బోరున విలపిస్తూ కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ గడపతొక్కిన వ్యక్తి.. ఏం జరిగిందని ఆరా తీస్తే..

Viral: బోరున విలపిస్తూ కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ గడపతొక్కిన వ్యక్తి.. ఏం జరిగిందని ఆరా తీస్తే..

తన కన్న కొడుకు పెంపుడు కుక్కను చంపేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతడిపై కేసు కూడా నమోదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Chhattisgarh: అబూజ్‌మడ్‌లో పేలిన తూటా.. 10 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: అబూజ్‌మడ్‌లో పేలిన తూటా.. 10 మంది మావోయిస్టుల మృతి

మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మడ్‌ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Lok Sabha Elections 2024: దేశంలో మార్పు కనిపిస్తోంది, కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ: సచిన్ పైలట్

Lok Sabha Elections 2024: దేశంలో మార్పు కనిపిస్తోంది, కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ: సచిన్ పైలట్

దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సచిన్ పైలట్ అన్నారు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ లో బీజేపీ కంటే కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.

Viral Video: ఖంగుతినిపిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..

Viral Video: ఖంగుతినిపిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..

యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి..

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి