• Home » Chevella

Chevella

Telangana: సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ..

Telangana: సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ..

BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. సినిమా మొదలైనట్టే..?

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. సినిమా మొదలైనట్టే..?

Big Shock To BRS: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా కీలక నేతలు, సిట్టింగులు పార్టీని వీడుతుండటంతో ‘కారు’ కాస్త పంచర్ అవుతూ వస్తోంది..!. ఇప్పుడు ఏకంగా గతంలో మంత్రిగా పనిచేసిన, పార్టీ కీలక నేత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు..

TS Politics:  ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

TS Politics: ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.

Rangareddy Dist.: మొయినాబాద్ యువతి హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ..

Rangareddy Dist.: మొయినాబాద్ యువతి హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ..

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

BRS: బీఆర్‌ఎస్‌‌లో మరోసారి రాజుకున్న వర్గపోరు.. పట్నం మహేందర్‌రెడ్డి , ఫైలట్ రోహిత్‌రెడ్డి వర్గాల ఘర్షణ

BRS: బీఆర్‌ఎస్‌‌లో మరోసారి రాజుకున్న వర్గపోరు.. పట్నం మహేందర్‌రెడ్డి , ఫైలట్ రోహిత్‌రెడ్డి వర్గాల ఘర్షణ

బీఆర్‌ఎస్‌ ( BRS ) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) , మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ ( Chevella Lok Sabha ) కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు.

Mayor Parijata చేవెళ్ల లోక్‏సభ స్థానం నుంచి పారిజాత..!

Mayor Parijata చేవెళ్ల లోక్‏సభ స్థానం నుంచి పారిజాత..!

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాతా(Mayor Chigirintha Parijata) నర్సింహారెడ్డి.. చేవెళ్ల ఎంపీ టికెట్‌పై గురి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ దాదాపుగా ఆమెకే ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం జాబితా సైతం సిద్ధం చేసినప్పటికీ, చివరి నిమిషంలో కేఎల్ఆర్‌(KLR) పేరు ఖరారైంది.

Ranjith Reddy: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది

Ranjith Reddy: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది

చేవెళ్ల పార్లమెంట్‌ ( Chevella Parliament ) ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( Ranjith Reddy ) తెలిపారు. సోమవారం నాడు చేవెళ్ల‌లో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘నన్ను చేవె్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు’’ అని రంజిత్‌రెడ్డి చెప్పారు.

Chevella: కాళేశ్వరంపై విచారించి కేసీఆర్‌ను జైలుకు పంపుతాం: జేపీ నడ్డా

Chevella: కాళేశ్వరంపై విచారించి కేసీఆర్‌ను జైలుకు పంపుతాం: జేపీ నడ్డా

కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) మొత్తం అవినీతిమయంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్ అవినీతి కక్కిస్తామని పేర్కొన్నారు.

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది..

 Congress: దళిత గిరిజనులను మోసగిస్తున్న బీఆర్ఎస్:  రామ్మోహన్‌రెడ్డి

Congress: దళిత గిరిజనులను మోసగిస్తున్న బీఆర్ఎస్: రామ్మోహన్‌రెడ్డి

ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి