• Home » Chennai

Chennai

Narayanan Vaghul: ఐసీఐసీఐకి పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ కన్నుమూత

Narayanan Vaghul: ఐసీఐసీఐకి పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ కన్నుమూత

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.

Saptagiri Express: రేణిగుంట వరకే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌...

Saptagiri Express: రేణిగుంట వరకే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌...

చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

వీఐటీ ఛాన్స్‌లర్‌కు..  అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం

వీఐటీ ఛాన్స్‌లర్‌కు.. అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం

వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కె.విశ్వనాథన్‌కు అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (బింగ్‌ హాంటన్‌ యూనివర్సిటీ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

IPL GT VS CSK : టైటాన్స్‌ రేసులోనే

IPL GT VS CSK : టైటాన్స్‌ రేసులోనే

ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌

Tamil Nadu: బాణాసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం

Tamil Nadu: బాణాసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం సంభవించింది. హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు మహిళలు సహా 8మంది దుర్మరణం చెందారు.

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.

Road Accident: రూ.666 కోట్ల విలువైన ఆభరణాల కంటైనర్‌ బోల్తా

Road Accident: రూ.666 కోట్ల విలువైన ఆభరణాల కంటైనర్‌ బోల్తా

కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్‌ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్‌ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్‌ డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు

ఆమె ఫేస్‌బుక్‌(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.

Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్‌(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Chennai: టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి, ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురికి గాయాలు

Chennai: టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి, ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురికి గాయాలు

మదురై జిల్లా మేలూరు సమీపం కీళ్‌వలైపు ప్రాంతం వద్ద విదేశాల్లో వ్యాపారం చేసే యువకుడిపై గుర్తు తెలియిని దుండగులు టిఫిన్‌బాక్స్‌ బాంబుతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ యువకుడు, ఆటోడ్రైవర్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి