Home » Chennai
అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
పిన్నవయసులోనే పెళ్లి.. అంతలోనే గర్భం.. అది తెలిసే లోపే భర్త మరణం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి! తన చిన్నారిని సంరక్షించుకునేందుకు, ఆకతాయిల నుంచి ‘ఆకలి’ చూపులు తప్పించుకునేందుకు..
తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్గా తీసుకున్నధర్మాసనం దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.
కర్ణాటక సంగీత కచేరీలలో పాటిస్తున్న డ్రెస్ కోడ్కు ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ స్వస్తి పలికారు. చెన్నై నగరంలో ప్రతియేటా మార్గశిర మాసంలో సంగీత కచేరీలు నిర్వహించడం ఆనవాయితీ.
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు, విలువలు, ప్రతిభాపాటవాలతో కూడిన విద్యనందించటంలో సుస్థిరత్వాన్ని కలిగిన విశ్వవిద్యాలయాలలో వేలూరులోని వీఐటీ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ సంపాదించుకుంది.
ఏడాదంతా కష్టపడి పని చేసి సంస్థకు లాభాలు అందించే ఉద్యోగుల శ్రమను కొన్ని సంస్థలు గుర్తిస్తాయి. ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేస్తాయి. ఆ మాత్రం గుర్తింపునకే ఉద్యోగులు ఎంతో సంబరపడిపోతారు.
అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
బంగారం స్మగ్లింగ్లో ప్యాసెంజర్కు సహాయపడిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
తమిళనాడులో దిండుగల్లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.