Home » Chennai Super Kings
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్లో రోబోతో సరదాగా గడిపాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2026లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, సంతోషంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న కేకేఆర్ మ్యాచ్లో గాయపడిన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తదుపరి మ్యాచ్లో ఆడకపోవచ్చని సమాచారం.
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెపాక్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్(3/21) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు.
గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన విడుదల చేశారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుత శతకంతో సంజు పలు రికార్డులు సాధించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇద్దరు ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.