Home » Chandrayaan 3
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్పై...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలు సైతం ‘మూన్ మిషన్స్’ చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణం, చంద్రయాన్-3, జీ20 సమావేశాలు, ఏషియన్ గేమ్స్ నిర్వహించిందని గుర్తుచేశారు.
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్ కు లేజర్ కిరణాలను పంపింది.
ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్తో చంద్రునిపై ఆసక్తి ఇంకా ముగియలేదని.. దాని ఉపరితలంపై ఉండే రాళ్లను తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చూస్తోందని అన్నారు.
చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.
యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..
Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.