• Home » Chandra Babu

Chandra Babu

Chandrababu: పసుమర్రు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu: పసుమర్రు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

AP Elections 2024: ఏపీలో చెలరేగిన వైసీపీ మూకలు

AP Elections 2024: ఏపీలో చెలరేగిన వైసీపీ మూకలు

పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.

AP Election 2024: పులివర్తి నానిపై దాడి ఘటనపై స్పందించిన చంద్రబాబు

AP Election 2024: పులివర్తి నానిపై దాడి ఘటనపై స్పందించిన చంద్రబాబు

తిరుపతి రణరంగంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద రెచ్చిపోయిన వైసీసీ గూండాలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

 Loksabha Elections 2024: క్రూజ్‌లో నమో ఘాట్‌కు మోదీ

Loksabha Elections 2024: క్రూజ్‌లో నమో ఘాట్‌కు మోదీ

నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ కంటే ముందు దశాశ్వమేధ ఘాట్ సందర్శించనున్నారు. అనంతరం క్రూజ్‌లో నమో ఘాట్ వరకూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.

 Loksabha Elections 2024: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?

Loksabha Elections 2024: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాశి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అనంతరం అక్కడ జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

AP Elections 2024: కూటమికే పట్టం..!! చంద్రబాబు ధీమా

AP Elections 2024: కూటమికే పట్టం..!! చంద్రబాబు ధీమా

తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

AP Elections: పోలింగ్ వేళ.. దొంగనాటకానికి తెర తీసిన వైసీపీ

AP Elections: పోలింగ్ వేళ.. దొంగనాటకానికి తెర తీసిన వైసీపీ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లంతా ఆంధ్రప్రదేశ్‌కు పోటెత్తారు. అలా వచ్చిన వారంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.

Chandrababu: పల్నాడులో హింసపై చంద్రబాబు సీరియస్..

Chandrababu: పల్నాడులో హింసపై చంద్రబాబు సీరియస్..

పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు

CBN: మోదీ నామినేషన్‌కు చంద్రబాబు.. ప్రత్యేక ఆహ్వానం పంపిన ప్రధాని

CBN: మోదీ నామినేషన్‌కు చంద్రబాబు.. ప్రత్యేక ఆహ్వానం పంపిన ప్రధాని

ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.

చంద్రబాబు కొనసాగివుంటే..  అమరావతిది  మరో చరిత్రే!

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి