• Home » Chandra Babu

Chandra Babu

CM Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు.. సుదీర్ఘ కాలం తర్వాత..

CM Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు.. సుదీర్ఘ కాలం తర్వాత..

శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం

జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్‌లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.

CM Chandrababu: ప్రజావేదిక నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు అమరావతి పర్యటన

CM Chandrababu: ప్రజావేదిక నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు అమరావతి పర్యటన

అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు.

TDP : కూడబలుక్కుని కూల్చేశారు!

TDP : కూడబలుక్కుని కూల్చేశారు!

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ

Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ

పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే ఏపీ సీఎంఓ సిద్ధం చేసింది.

Peddireddy: పెద్దిరెడ్డి రాజీనామాపై పుంగనూరులో హైటెన్షన్..?

Peddireddy: పెద్దిరెడ్డి రాజీనామాపై పుంగనూరులో హైటెన్షన్..?

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

Chandrababu: రూట్ మార్చిన చంద్రబాబు.. ఇకపై పాలనతో పాటు..!

Chandrababu: రూట్ మార్చిన చంద్రబాబు.. ఇకపై పాలనతో పాటు..!

పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు..

Kanaparthi Srinivasa Rao: ఆ పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడున్నాడు?

Kanaparthi Srinivasa Rao: ఆ పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడున్నాడు?

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు.

Chandrababu: సీఎం హోదాలో తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

Chandrababu: సీఎం హోదాలో తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలను కలువనున్నారు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి