Home » Chandigarh
యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఢిల్లీ 'శీష్ మహల్'ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్ను ఛండీగఢ్లోని సెక్టార్-2లో నిర్మించారని బీజేపీ తెలిపింది.
ఆనంద్ మహీంద్రా 'ఎక్స్'లో తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియో పెట్టి.. ఈ వీధుల యోధుడికి వందనాలన్నారు. ఇంతకీ.. ఎవరైనా సరే సలాం పెట్టాల్సిన..
Kafi Success Story: కఫి తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్లో ప్యూన్గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి.. కూతుర్ని చదివించాలని అనుకున్నారు.
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు, మరణాలపై సీఎం భగవంత్ మాన్ హత్యలుగా పేర్కొనగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.
భార్య రీల్స్ పిచ్చి ఓ భర్త కొంపముంచింది. ఉన్నతాధికారుల చేత చీవాట్లు తినడమే కాక.. పాపం సస్పెన్షన్ వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరో బాధ. మరి ఇంతకు ఏం జరిగిందంటే..
Cop Wife Dance: జ్యోతి సెక్టార్ 20 గురుద్వారా చౌక్లోని రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద ఉన్న జీబ్రా క్రాసింగ్పై డ్యాన్స్ చేసింది. జ్యోతి మరదలు ఆ డ్యాన్స్ను వీడియో తీసింది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీడియో కాస్తా వైరల్గా మారింది.
పంజాబ్-హరియాణా హైకోర్టు రిటైర్డు జడ్జి నిర్మల్ యాదవ్ను 17 ఏళ్ల నాటి లంచం కేసులో నిర్దోషిగా విడుదల చేసింది. సీబీఐ కోర్టు ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేసింది.
ఉద్యోగాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా విషయం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.