Home » CERT India
వాట్సాప్ వెబ్, డెస్క్టాప్ యూజర్లే టార్గెట్గా మాల్వేర్ వ్యాప్తిలో ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తాజాగా హెచ్చరించింది.
ఐఫోన్, మ్యాక్బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈనెల 28వ తేదీ నుంచి హైదరాబాద్లో మూడ్రోజుల పాటు ఫోరం ఫర్ రెగ్యులేటర్స్ సమావేశం జరగనుంది.
యాపిల్ ఐఫోన్, వాచ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం యూజర్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక (MeitY) మంత్రిత్వ శాఖ పరిధిలోని..