• Home » CBI Court

CBI Court

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్‌ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

రాష్ట్రం కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్‌ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్‌ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు.

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

కాంగ్రెస్‌ నాయకుడు జగదీశ్‌ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్‌ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్

Andhrapradesh: విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని..

అమరావతిలో  ప్రపంచ బ్యాంకు బృందం

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి