• Home » Case

Case

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు రెండో రోజున సిట్‌ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్‌ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు.

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

Bengaluru: ఆర్సీబీపై కేసు

Bengaluru: ఆర్సీబీపై కేసు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు నమోదైంది.

Phone Tapping Case.. ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్

Phone Tapping Case.. ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్‌ తెలిపారు. విచారణకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు వచ్చినా ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేశారు.

Sharmistha Panoli: శర్మిష్ఠ కేసులో ట్విస్ట్.. కేసు పెట్టి పరారైన వజాహత్.. గాలిస్తున్న పోలీసులు..

Sharmistha Panoli: శర్మిష్ఠ కేసులో ట్విస్ట్.. కేసు పెట్టి పరారైన వజాహత్.. గాలిస్తున్న పోలీసులు..

Sharmistha Panoli Wajahat Khan: న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై కేసు దాఖలు చేసిన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కోల్‌కతాకు చెందిన వజాహత్ ఓ మతానికి చెందిన దేవతలు, ఆచారాలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Supreme Court: మూడు రోజుల్లో భారత్‌కు రావాలి

Supreme Court: మూడు రోజుల్లో భారత్‌కు రావాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎ్‌సఐబీ) మాజీ చీఫ్‌(ఓఎస్డీ) ప్రభాకర్‌రావు మూడ్రోజుల్లో భారత్‌ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్‌సైన్‌ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Phone Tapping Case: మరోసారి పోలీసు కస్టడీకి శ్రవణ్‌రావు?

Phone Tapping Case: మరోసారి పోలీసు కస్టడీకి శ్రవణ్‌రావు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌(పీటీ) వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్‌ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Phone Tapping Case: ఫలించిన దర్యాప్తు బృందం ప్రయత్నాలు..

Phone Tapping Case: ఫలించిన దర్యాప్తు బృందం ప్రయత్నాలు..

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు ప్రొక్లెయిమ్డ్‌ అఫెండర్‌(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అతనిపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి