• Home » Case

Case

FGG: 17 మంది ఎంపీల్లో 14 మందిపై కేసులు ..

FGG: 17 మంది ఎంపీల్లో 14 మందిపై కేసులు ..

రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది.

Hyderabad: రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్‌ బెయిల్‌

Hyderabad: రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్‌ బెయిల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.

Hyderabad: అమిత్‌ షాను కేసు నుంచి తప్పించే ప్రయత్నం

Hyderabad: అమిత్‌ షాను కేసు నుంచి తప్పించే ప్రయత్నం

ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన కేసులో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు.

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.

YS Jagan: తల్లి, చెల్లిని పావుగా వాడుకున్న జగన్

YS Jagan: తల్లి, చెల్లిని పావుగా వాడుకున్న జగన్

ఏరు దాటే దాక ఓడమల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇది మనం తరచుగా వినే సామెత.. చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.. ఇది... ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుందంటున్నారు ఏపీ ప్రజలు.. అక్రమాస్తుల కేసులో జగన్‌ రెడ్డి అరెస్టై నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజల కళ్లముందు కదులుతోంది.. ఆ సమయంలో జగన్‌ కుటుంబం ఆడిన డ్రామా.. ఆస్కార్‌ నటులను మించి పలికించిన హావభావాలు.. సొంత కుటుంబ సభ్యులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన విధానం.. తాను జైల్లో ఉన్నన్ని రోజులు తన వారిని, అయిన వారిని రోడ్ల మీద ఉంచి.. ప్రజల్లో పొందిన సానుభూతి.. వాటి ద్వారా అధికారంలోకి వచ్చిన విధానం.. ఇవన్నీ తలచుకొని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.

Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలే..

Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలే..

హైదరాబాద్ మే 25: ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య మండలి హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో పలు క్లినిక్‌లపై అధికారులు దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను సీజ్ చేశారు.

Metropolitan Magistrate: పరువు నష్టం దావాలో మేధా పాట్కర్‌ దోషి

Metropolitan Magistrate: పరువు నష్టం దావాలో మేధా పాట్కర్‌ దోషి

పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేధా పాట్కర్‌ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ప్రకటించారు.

Dileep Konatham: తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌పై కేసు

Dileep Konatham: తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌పై కేసు

టీజీఎ్‌సఆర్టీసీ నకిలీ లోగో వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్‌ మీడియా విభాగం మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీ్‌పపై కేసు నమోదైంది. ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై కొణతం దిలీ్‌పతోపాటు హరీశ్‌ రెడ్డి అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ramakrishna Reddy: పిన్నెల్లి పరార్‌!

Ramakrishna Reddy: పిన్నెల్లి పరార్‌!

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు.

TADIPATRI CASE : ఎవరు ఇరుక్కుంటారో..?

TADIPATRI CASE : ఎవరు ఇరుక్కుంటారో..?

మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్‌. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్‌, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్‌ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి