Home » Canada
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత్ సహకారం కావాలని కోరిన నేపథ్యంలో, మాజీ దౌత్యవేత్త TP శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజ్జర్ హత్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం..
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి.
ఎవరైనా తమ ఇంటిని గానీ, లేదా పేయింగ్ గెస్టుగా ప్రత్యేకమైన రూమ్ని గానీ అద్దెకు ఇస్తుంటారు. కానీ.. సగం బెడ్ని అద్దెకు ఇవ్వడాన్ని ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకెప్పుడైనా తట్టిందా? అయితే.. టొరంటోలోని ఒక మహిళ మాత్రం..
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడో.. అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కెనడాలో వాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు.
కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. తమ దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు.
కెనడాలోని ఎడ్మాంటన్ (Edmonton) లో జరిగిన గ్యాంగ్వార్ ఘటనలో11 ఏళ్ల కుమారుడితో పాటు 41 ఏళ్ల తండ్రి హర్ప్రీత్ ఉప్పల్ చనిపోయారు. ఆ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ స్టేషన్ వెలుపల ఇలా తండ్రికొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై కెనడా రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ.. తాము ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గత వారం పన్నూన్ రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన తండ్రి మరణానికి ఎయిర్లైన్స్ కారణమని ఓ లేడీ ఎన్నారై (NRI) సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande) తన తండ్రి హరీష్ పంత్( Harish Pant) మరణానికి తాము ప్రయాణించిన ఒక ఎయిర్లైన్స్ కారమణమని అంటున్నారు.