Home » Business Personalities
మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను అరికట్టటానికి రూ.10కోట్లకన్నా ఎక్కువ నికర సంపద ఉన్న అతి ధనవంతులపై 2ు వార్షిక పన్ను విధించాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్పికెటీ తదితరులు సూచించారు. రూ.10కోట్లకు మించిన వారసత్వ సంపదపై 33ు పన్ను విధించాలన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని,
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు.
2008లో ప్రపంచంలోనే 42 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆరో అత్యంత సంపన్న వ్యక్తి(richest person) అనీల్ అంబానీ(Anil Ambani). ఈయన ఎవరో కాదు స్వయనా ముఖేష్ అంబానీ సోదరుడు కావడం విశేషం. గతంలో ముఖేష్ కంటే అనీల్ అంబానీ సంపద ఎక్కువగా ఉండేది. కానీ ఆర్థిక వివాదాల కారణంగా అనీల్ అంబానీ బిలియనీర్ల జాబితాలో లేకుండా పోయారు.
మీరు ఎక్కువ డబ్బు అవసరం లేకుండా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీరు కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50 వేలకుపైగా సంపాదించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఒకరైన పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ పూనావాలా(yohan poonawalla)కు లగ్జరీ కార్లంటే విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన ఓ అరుదైన కారు(car)ను కొనుగోలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సమ్మర్ టైం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సీజన్లో చేసే ఒక మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతం సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఫ్లిప్కార్ట్ బోర్డుకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ రాజీనామా చేశారు. 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి బెంగళూరులో ఫ్లిప్కార్ట్ను స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారు.