Home » BudgetSession
కొత్త పింఛను పథకం(ఎన్పీఎస్)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ను
కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.
Union Budget 2024: లోక్సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..
మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి-సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.