Home » BudgetSession
Sonia Gandhi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు స్పందించారు.
Budget 2025 Live Updates in Telugu News: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
ఢిల్లీ: ప్రపంచంలోనే భారత్ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని ఆమె చెప్పారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ 2025 సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించనున్నారు. అయితే బడ్జెట్ చరిత్రను చూస్తే ఆర్థిక మంత్రులే కాదు, ప్రధాన మంత్రులు కూడా బడ్జె్ట్ ప్రవేశపెట్టారు. అది ఎప్పుడెప్పుడనేది ఇక్కడ తెలుసుకుందాం.
Budget 2025: మరికొద్ది రోజుల్లో ఆర్థిక బడ్జెట్ను కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మరి అందుకు సంబంధించిన కీలక అప్ డేట్ మీకు తెలుసా..
బడ్జెట్ సెషన్ 2025లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టుబోతుంది. అవును మీరు విన్నది నిజమే. పాత 1961 చట్టాన్ని పూర్తిగా మార్చి దాదాపు 60 శాతం తగ్గిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఇటివల 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ. 51,480కు చేరుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశంలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారైనా బడ్జెట్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటిస్తారా, లేదా ఇంకా ఆలస్యం చేస్తారా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..