Home » Budget 2025
Budget 2025: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుతమని.. తాను అస్సలు ఊహించలేదన్నారు.
Budget 2025 Updates: ఏటా బడ్జెట్కు ముందు వేతన జీవుల ఎదురుచూపులు! కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని! అయినా.. బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు! ఈసారి కూడా బడ్జెట్కు ముందు రకరకాల ఊహాగానాలు! ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు! ఐనా.. ఎక్కడో అనుమానం.. ఈసారి కూడా ఊరట ఉండదేమోనని!
కొత్త పన్ను విధానం ప్రకారం ఏకంగా రూ.12.75 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదంటూనే.. ఆదాయం అంతకు మించితే మళ్లీ రూ.4 లక్షల నుంచీ వివిధ శ్లాబుల ప్రకారం పన్ను పడుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలా మంది వేతన జీవులు డైలమాలో పడ్డారు!
హైదరాబాద్ నగరంలో తాజాగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జీరో బడ్జెట్ ఫెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని, అయినా నిధులు తేవడంలో పూర్తిగా విఫలం అయ్యారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
2047 నాటికి ‘వికసిత్భారత్’ సాధించడమే లక్ష్యంగా ‘ఎన్డీయే సర్కార్ 3.0’ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 74 నిమిషాల్లో కాస్త క్లుప్తంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సూటిగా వివరించారు. ‘శీఘ్రగతిన అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం, కుటుంబాల ఆకాంక్షలకు ఊతం,
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు అన్నారు.
కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారమే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం.. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లు న్యాయ స్ఫూర్తికి
కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)పై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం తాజా బడ్జెట్లో...
కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.
కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.