• Home » BSF

BSF

BSF: 144 పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్.. ఖాళీల సంఖ్య, అర్హత ఇదే

BSF: 144 పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్.. ఖాళీల సంఖ్య, అర్హత ఇదే

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

NIA: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

NIA: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

BSF: సరిహద్దులో చైనా కవ్వింపులు.. వివాదాస్పద ప్రాంతంలో డ్రోన్ల ఎగరవేత

BSF: సరిహద్దులో చైనా కవ్వింపులు.. వివాదాస్పద ప్రాంతంలో డ్రోన్ల ఎగరవేత

భారత్, చైనా సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. భారత భూభాగంలోకి రెండు డ్రోన్లను ఎగరవేసిన చైనా కుయుక్తుల్ని భారత దళాలు పసిగట్టాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) పంజాబ్ పోలీసులతో కలిసి అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Kashmir: సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ దళాలు ఏం చేశాయంటే

Kashmir: సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ దళాలు ఏం చేశాయంటే

జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దులోని వివిధ ప్రాంతాలపై నిఘా పెట్టడానికి దాయాది దేశం డ్రోన్లను ఎగరవేయడం కలకలం రేపింది.

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు.

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. అయిదుగురు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. అయిదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో(Anti-terror Operation) ఇవాళ అయిదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు(lashkar e taiba) హతమయ్యారు.

Kashmir: జమ్మూ కశ్మీర్‌లో పాక్ కవ్వింపులు.. కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలు

Kashmir: జమ్మూ కశ్మీర్‌లో పాక్ కవ్వింపులు.. కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలు

భారత సరిహద్దులో దాయాది పాకిస్థాన్(Pakisthan) మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో భారత జవాన్లపై(Jawans) పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి