• Home » BSF

BSF

Gold Seized: భారత్ బోర్డర్‌లో భారీగా గోల్డ్ పట్టివేత.. కోట్ల విలువైన పుత్తడి

Gold Seized: భారత్ బోర్డర్‌లో భారీగా గోల్డ్ పట్టివేత.. కోట్ల విలువైన పుత్తడి

లోక్‌సభ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అక్రమ బంగారం(gold) వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరో దశ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో భారీగా పుత్తడిని అధికారులు పట్టుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

BSF: 144 పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్.. ఖాళీల సంఖ్య, అర్హత ఇదే

BSF: 144 పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్.. ఖాళీల సంఖ్య, అర్హత ఇదే

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్

భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.

NIA: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

NIA: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

BSF: సరిహద్దులో చైనా కవ్వింపులు.. వివాదాస్పద ప్రాంతంలో డ్రోన్ల ఎగరవేత

BSF: సరిహద్దులో చైనా కవ్వింపులు.. వివాదాస్పద ప్రాంతంలో డ్రోన్ల ఎగరవేత

భారత్, చైనా సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. భారత భూభాగంలోకి రెండు డ్రోన్లను ఎగరవేసిన చైనా కుయుక్తుల్ని భారత దళాలు పసిగట్టాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) పంజాబ్ పోలీసులతో కలిసి అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Kashmir: సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ దళాలు ఏం చేశాయంటే

Kashmir: సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం.. ఆర్మీ దళాలు ఏం చేశాయంటే

జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దులోని వివిధ ప్రాంతాలపై నిఘా పెట్టడానికి దాయాది దేశం డ్రోన్లను ఎగరవేయడం కలకలం రేపింది.

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు.

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. అయిదుగురు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. అయిదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో(Anti-terror Operation) ఇవాళ అయిదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు(lashkar e taiba) హతమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి