Home » BRICS Summit
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కీలక సమావేశానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల అధిపతుల కోసం ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో 3,000కు పైగా గదులను బుక్ చేశారు.