• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్

Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్

Bosta Satyanarayana: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.

YS Jagan: నాడు పదవులిచ్చాను.. నేడు కృతజ్ఞత చూపండి

YS Jagan: నాడు పదవులిచ్చాను.. నేడు కృతజ్ఞత చూపండి

పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, సీమకు తీరనినష్టం: బొత్స

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, సీమకు తీరనినష్టం: బొత్స

శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచారు. అలాగే ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రజల మధ్యకు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇచ్చారు.

Botsa SatyaNarayana: ఎందుకు ఈ ముసుగులో మాటలు

Botsa SatyaNarayana: ఎందుకు ఈ ముసుగులో మాటలు

Botsa SatyaNarayana: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కేంద్ర వైఖరి ఏమిటనేది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని ఆయన పేర్కొ్న్నారు.

MLC Duvvarapu Rama Rao : ‘బొత్స’ డ్రైవర్‌ బెదిరిస్తున్నాడు

MLC Duvvarapu Rama Rao : ‘బొత్స’ డ్రైవర్‌ బెదిరిస్తున్నాడు

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కారు డ్రైవర్‌ తమ భూములకు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి, బెదిరిస్తున్నాడని ఓ మహిళ వాపోయింది.

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

డిస్కమ్‌ల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి

డిస్కమ్‌ల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి

రాష్ట్రంలో విద్యుత్‌ డిస్కమ్‌లకు ఉన్న రూ.15,485 కోట్ల ట్రూ అప్‌ చార్జీల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Botsa Satyanarayana: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

Botsa Satyanarayana: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి