Home » Botcha Sathyanarayana
అమ్మఒడి పథకంలో జగన్ సర్కారు కోతలు కొనసాగిస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా తల్లులకు
ఈ ఏడాదైనా ప్రభుత్వం నిధులు కేటాయించి ఉచితంగా ఇస్తుందని ఆశించారు. కానీ ఉన్నత విద్యామండలికి చెందిన రూ.200 కోట్ల నిధులను నాడు- నేడు పథకానికి దారిమళ్లించిన ప్రభుత్వం
ఏపీ ఐసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ ఐసెట్లో
ప్రచార ఆర్భాటం తప్ప పేదల చదువు పట్ల వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు..
విద్యా రంగంపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పాఠశాలల తీరుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్భాటంగా అన్ని పనులు ఒకేసారి ప్రారంభించి
జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై కక్షగట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం తాజాగా
కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరూ
తాము టీడీపీ (TDP) ఎందుకు భయపడతాం.. వాళ్లేమైనా రాక్షసులా..? పులులా..? మేం ఎందుకు భయపడతాం..?అని మంత్రి బొత్స సత్యనారాయణ (botcha satyanarayana) ప్రశ్నించారు.
మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ఏదొక రూపంలో ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం... కాదేదీ ప్రచారానికనర్హం అన్నట్టుగా ఆయా ఆ పథకాలకు