• Home » Botcha Sathyanarayana

Botcha Sathyanarayana

Education: గురుకులాల్లో పడకేసిన పాలన

Education: గురుకులాల్లో పడకేసిన పాలన

రాష్ట్రంలో గిరిజన గురుకులాల సొసైటీలో పరిపాలన అవినీతిమయంగా మారిపోయింది. అవినీతి అధికారులతో గిరిజన గురుకుల సొసైటీ నిండిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనుల చదువులను గాలికొదిలేసి కమీషన్లు దండుకుని ప్రిన్సిపాళ్లను

Education: టెన్త్ పరీక్షల్లో మళ్లీ మార్పులు! తెలుగులో కాంపోజిట్‌ రద్దు

Education: టెన్త్ పరీక్షల్లో మళ్లీ మార్పులు! తెలుగులో కాంపోజిట్‌ రద్దు

పదో తరగతి పరీక్షల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చింది. పరీక్ష ప్రశ్న పత్రాల నుంచి నిర్వహణ వరకు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో విజయవాడలో నిర్వహించిన చర్చల్లో సర్కారు నిర్ణయాలను

TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

విద్యా వ్యవస్థపై గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఒక్క విద్యార్థి కూడా ఎందుకు ఇంటర్ పాస్ కాలేదో సమాధానం చెప్పాలి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల జూనియర్ కళాశాలలోనే నూరు శాతం సున్నా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర విద్యా విధానాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచటమంటే ఇదేనా?

Education: సీబీఎస్‌ఈ పాయె! స్థిరత్వం లేని ప్రభుత్వ విధానంతో విద్యార్థులకు ఇబ్బందులు!

Education: సీబీఎస్‌ఈ పాయె! స్థిరత్వం లేని ప్రభుత్వ విధానంతో విద్యార్థులకు ఇబ్బందులు!

ఉత్తుత్తి బటన్లు నొక్కినట్టే.. ఉత్తుత్తి హామీలివ్వడం ఆపై చేతులెత్తేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి పరిపాటిగా మారింది! ఏడాదికో సంస్కరణ పేరుతో స్కూళ్లను భ్రష్ఠు పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొట్టింది.

Amma odi: ఇంకా ‘ఒడి’ చేరలేదు? కారణం అడిగితే ఏం చెబుతున్నారంటే..!

Amma odi: ఇంకా ‘ఒడి’ చేరలేదు? కారణం అడిగితే ఏం చెబుతున్నారంటే..!

సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథక నిధులు జమ కాలేదు. అసలు ఈ డబ్బు ఖాతాల్లో జమ అవుతాయా లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లబ్ధిదారులకు జమ కావడం, మరికొంత మందికి డబ్బు పడకపోవడంతో డివిజన్లలో తిరుగుతున్న వలంటీర్లకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Education: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం! ఒకేసారి 180 డిగ్రీ కాలేజీలు రద్దు!

Education: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం! ఒకేసారి 180 డిగ్రీ కాలేజీలు రద్దు!

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటు పడింది. ఒకేసారి 180 కాలేజీలు మూతపడబోతున్నాయి. ఆ కాలేజీలకు రాబోయే మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడం మూసివేతకు కారణమైంది. వాటిలో 30 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలు సమర్పించలేదని, మరో 150 కాలేజీల్లో గత మూడేళ్ల కాలంలో 25 శాతం కూడా అడ్మిషన్లు లేవని వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ

Amma odi: ఉత్తుత్తి బటనే! అమ్మ‘ఒడి’ చేరని పథకం!

Amma odi: ఉత్తుత్తి బటనే! అమ్మ‘ఒడి’ చేరని పథకం!

సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. సర్కారు ఆర్‌బీఐ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ ద్వారా నగదు జమ చేస్తోంది. బిల్లులు ముందే అప్‌లోడ్‌ చేస్తే అర్ధ పనిదినంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్చు వేసేయొచ్చు. అయినా కొందరికే అమ్మఒడి పడింది. ఎందుకంటే... ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. కొత్త అప్పు తెస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి.

Taylor School: అల్లూరి, యల్లాప్రగడ, బాపు, కృష్ణంరాజు చదివింది ఇక్కడే.. కానీ ఇప్పుడిలా..!

Taylor School: అల్లూరి, యల్లాప్రగడ, బాపు, కృష్ణంరాజు చదివింది ఇక్కడే.. కానీ ఇప్పుడిలా..!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్‌ హైస్కూల్‌ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

Education: ఆణిముత్యాలతో ‘ఇంటర్‌’ నిధులు ఖాళీ! బుక్స్‌కి డబ్బులు లేక..!

Education: ఆణిముత్యాలతో ‘ఇంటర్‌’ నిధులు ఖాళీ! బుక్స్‌కి డబ్బులు లేక..!

జగనన్న ఆణిముత్యాలు’ అంటూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం... చివరికి ఆ పథకానికి కావాల్సిన నిధులను ఇంటర్‌ విద్యామండలి నుంచి లాగేసింది. టెన్త్‌, ఇంటర్‌లో టాపర్లకు ఆణిముత్యాలు పథకం కింద ఈ నెల 20న నగదు బహుమతులు పంపిణీ చేశారు. దీనికోసం ఇంటర్‌ బోర్డు డబ్బులు వాడేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

AP Tenth Supplementary: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయోచ్

AP Tenth Supplementary: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయోచ్

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1.9 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ రాశారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి