• Home » Botcha Sathyanarayana

Botcha Sathyanarayana

Jagan lawyer: మంత్రి బొత్స మేనల్లుడు వ్యవహారంపై స్పందించిన సీఎం జగన్ న్యాయవాది

Jagan lawyer: మంత్రి బొత్స మేనల్లుడు వ్యవహారంపై స్పందించిన సీఎం జగన్ న్యాయవాది

మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) మేనల్లుడు వ్యవహారంపై కోడి కత్తి కేసులో నిందితుడు తరపు న్యాయవాది వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది (Jagan lawyer) ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పందించారు.

ద్రావిడ వర్సిటీలో జరిగిన అక్రమాలపై కమిటీ ఏం తేల్చిందంటే..!

ద్రావిడ వర్సిటీలో జరిగిన అక్రమాలపై కమిటీ ఏం తేల్చిందంటే..!

కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్‌ డిగ్రీల ప్రదానంలో జరిగిన అవకతవకలపై ఏళ్ల తరబడి జరుగుతున్న విచారణ ఒక కొలిక్కి వచ్చింది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని విచారణకు నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ శేషశయనారెడ్డి సమర్పించిన నివేదికను

Education: ఏపీలో మళ్లీ ట్యాబ్‌ మేళా! బైజూస్‌ కంటెంట్‌కే జగన్‌ సర్కార్ జై?

Education: ఏపీలో మళ్లీ ట్యాబ్‌ మేళా! బైజూస్‌ కంటెంట్‌కే జగన్‌ సర్కార్ జై?

జగన్‌ సర్కారు (Jagan Government) మరోసారి ‘ట్యాబ్‌ మేళా’ మొదలుపెట్టింది. రూ.15వేల ‘అమ్మ ఒడి’లో (Amma odi) రెండు వేలు కోత పెట్టి... 8వ తరగతి విద్యార్థులకు ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా గరిష్ఠంగా 9వేల విలువైన ట్యాబ్‌లతో (Tab) సరిపెట్టిన తంతు మరోసారి పునరావృతమవుతోంది.

AP Education: ఉన్నత విద్యకు విద్యార్థుల దూరం? కారణమిదేనా?

AP Education: ఉన్నత విద్యకు విద్యార్థుల దూరం? కారణమిదేనా?

విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం.. విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నాం.. పేదలను గొప్పవారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యం’.. అంటూ జగన్‌ సర్కారు తరచూ ఊదరగొడుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఏటా వేలాదిమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు దూరమవుతున్నారు.

AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్‌ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.

Jagan Govt: ఆ ఊసే ఎత్తట్లేదు! నిండా మునిగిన నిరుద్యోగులు

Jagan Govt: ఆ ఊసే ఎత్తట్లేదు! నిండా మునిగిన నిరుద్యోగులు

మీ అందరి చల్లని దీవెనలు, ఆ దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా నేను చేయబోయేది ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం

AP Education: విద్యార్థుల డబ్బంతా టీ, కాఫీలకు కరిగిపోతున్నాయి

AP Education: విద్యార్థుల డబ్బంతా టీ, కాఫీలకు కరిగిపోతున్నాయి

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులను పప్పుబెల్లాల మాదిరిగా మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ చప్పరించేస్తోంది. నీరు నుంచి తేనీరు వరకు, స్టేషనరీ నుంచి దినపత్రికల బిల్లుల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇష్టారీతిగా ఖర్చు చేసేస్తున్నారు. ఇక, ఉన్నతాధికారుల ప్రయాణ ఖర్చులు, కారు నిర్వహణ ఖర్చులు అంటూ.. ఉన్నత విద్యామండలి ఖాతాను ఖాళీ చేసేపనిని నిరాఘాటంగా సాగిస్తున్నారు.

Education: గురుకులాల్లో పడకేసిన పాలన

Education: గురుకులాల్లో పడకేసిన పాలన

రాష్ట్రంలో గిరిజన గురుకులాల సొసైటీలో పరిపాలన అవినీతిమయంగా మారిపోయింది. అవినీతి అధికారులతో గిరిజన గురుకుల సొసైటీ నిండిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనుల చదువులను గాలికొదిలేసి కమీషన్లు దండుకుని ప్రిన్సిపాళ్లను

Education: టెన్త్ పరీక్షల్లో మళ్లీ మార్పులు! తెలుగులో కాంపోజిట్‌ రద్దు

Education: టెన్త్ పరీక్షల్లో మళ్లీ మార్పులు! తెలుగులో కాంపోజిట్‌ రద్దు

పదో తరగతి పరీక్షల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చింది. పరీక్ష ప్రశ్న పత్రాల నుంచి నిర్వహణ వరకు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో విజయవాడలో నిర్వహించిన చర్చల్లో సర్కారు నిర్ణయాలను

TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

TDP: విద్యావ్యవస్థను నెం.1లో ఉంచడమంటే ఇదేనా?

విద్యా వ్యవస్థపై గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఒక్క విద్యార్థి కూడా ఎందుకు ఇంటర్ పాస్ కాలేదో సమాధానం చెప్పాలి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల జూనియర్ కళాశాలలోనే నూరు శాతం సున్నా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర విద్యా విధానాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచటమంటే ఇదేనా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి