Home » Books
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్సయాదవ్ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్హౌ్సలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.
మన దేశ చరిత్ర వర్గీకరణకు సంబంధించి కూడా కమిటీ కొత్త సిఫారసులు చేసింది. ఇప్పటి వరకూ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారు.
ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్ రహితంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ‘బ్యాగ్ రహిత లేదా సంబ్రమ శనివారం’గా మూడో శనివారాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రోజంతా ఏదో హఢావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు ఇప్పటి పిల్లలు.
ఈ కథలన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతాయి.
తెలంగాణా గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్ సంకలనాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు..