Home » Bonda Umamaheswara Rao
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ టూర్స్ విజయవంతం అయ్యాయనే చెప్పాలని టీడీపీ (TDP) నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు.
మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటన పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతిపై కక్షతోనే సీఎం జగన్ సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని
పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ... టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తూ విద్యుత్ చార్జీలు పెరగవు అని హామీ ఇచ్చారన్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వైఎష్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన పతనం కళ్ల ముందే జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ-జనసేన (TDPJana Sena) కలిస్తే సీఎం జగన్కు సింగిల్ డిజిట్ కూడా రాదని టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) జోస్యం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road) లేదు..
రైతులు రాష్ట్రంలో బతకలేకపోతున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
హిందూ ధర్మంపై నమ్మకం లేని సీఎం జగన్ (CM Jagan) రాజశ్యామల యాగం ఎలా చేస్తారని టీడీపీ నేత బొండా ఉమా (Bonda Uma) ప్రశ్నించారు.