Home » Bonda Umamaheswara Rao
విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీల పేరుతో వసూళ్లను వ్యతిరేకిస్తూ ఆదివారం, విజయవాడ, సింగ్నగర్లో టీడీపీ ఆందోళన చేపట్టింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు.
బాబాయ్ వైఎస్ వివేకా హంతకులకు అండగా ఉన్న సీఎం జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ రెడ్డి అని విమర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ టూర్స్ విజయవంతం అయ్యాయనే చెప్పాలని టీడీపీ (TDP) నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు.
మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటన పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతిపై కక్షతోనే సీఎం జగన్ సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని
పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ... టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తూ విద్యుత్ చార్జీలు పెరగవు అని హామీ ఇచ్చారన్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వైఎష్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన పతనం కళ్ల ముందే జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.