• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Vangalapudi Anitha: సైబర్ నేరాలు అరికట్టేందుకే సైబర్ సోల్జర్స్, కమాండోల వ్యవస్థ..

Vangalapudi Anitha: సైబర్ నేరాలు అరికట్టేందుకే సైబర్ సోల్జర్స్, కమాండోల వ్యవస్థ..

విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Bonda Uma: మీడియాపై విజయసాయి రెడ్డికి మాట్లాడే హక్కు లేదు

Bonda Uma: మీడియాపై విజయసాయి రెడ్డికి మాట్లాడే హక్కు లేదు

Andhrapradesh: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP: జూన్ 4 తర్వాత వైసీపీ నేతలను తలచుకుంటేనే.. బోండా ఉమ వ్యంగ్యాస్త్రాలు

TDP: జూన్ 4 తర్వాత వైసీపీ నేతలను తలచుకుంటేనే.. బోండా ఉమ వ్యంగ్యాస్త్రాలు

అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.

Bonda Uma: ఆయన దయతోనే రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం

Bonda Uma: ఆయన దయతోనే రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం

రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

Bonda Uma: జగన్  దుర్మార్గపు పాలన అంతం  కావాలని ప్రజలు ఓటు వేశారు: బోండా ఉమా

Bonda Uma: జగన్ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారు: బోండా ఉమా

విశాఖపట్నం: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటికు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం, గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు.

TDP Leaders: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌‌... తమ్ముళ్ల ఆగ్రహం

TDP Leaders: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌‌... తమ్ముళ్ల ఆగ్రహం

Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.

Bonda Uma: ఓటమి భయంతో టీడీపీ నాయకులు, ఆఫీసులపై వైసీపీ దాడులు

Bonda Uma: ఓటమి భయంతో టీడీపీ నాయకులు, ఆఫీసులపై వైసీపీ దాడులు

ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పై ఎన్నికలసంఘం దృష్టి పెట్టాలని పోలీసులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కోరారు. వైసీపీ ఓటమి భయంతో టీడీపీ నాయకుల ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లి, చెవిరెడ్డి రౌడీఇజంపై డీజీపీ దృష్టి పెట్టాలని.. వెంటనే పినెల్లి సోదరులను అరెస్టు చేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

Bonda Uma: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం..

Bonda Uma: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం..

ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితి మీరిన జోక్యం చేసుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిని కొట్టినా నామ మాత్రపు సెక్షన్‌లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్‌లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమ అన్నారు.

Bonda Uma: జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు...

Bonda Uma: జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు...

Andhrparadesh: ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న డబ్బు పిచ్చి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి పనులు ఆపేశారన్నారు. జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు ఏపీ వైపు చూసేందుకు భయపడిపోతున్నారన్నారు.

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్

Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్‌లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి