Home » Bollywood
Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. బాబిల్ ఖాన్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా వెధవలమా అంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు.
Actress Chhaya Kadam: వైల్డ్ లైఫ్ చట్టాల కింద నటి ఛాయా కదమ్పై కేసు నమోదు అయింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజామా.. కాదా.. అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు
Nani Comments On Bollywood: నాని గత ఏడాది ‘ సరిపోదా శనివారం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Manoj Kumar: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
Filmmaker Sanoj Mishra: బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై నటి రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సనోజ్ తనను రేప్ చేయటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మార్చి 31న ఆయన్ని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Sharmila Tagore And Massoor Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తల్లి శర్మిలా ఠాకూర్ ఒకప్పుడు బాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోయిన్.. మన్సూర్ ఒకప్పటి ఇండియన్ క్రికెటర్. 1960లలో వీరి ప్రేమ కథ చాలా ఫేమస్. శర్మిలను బతిమాలి, బామాలి, లాలించి మన్సూర్ పెళ్లి చేసుకున్నాడు.
89 ఏళ్ల వయస్సులోనూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని ఆయన షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్తో ఆయన కనిపించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందించారు.
Attack On Bollywood Actress: హైదరాబాద్లో బాలీవుడ్ నటికి ఊహించని ఘటన ఎదురైంది. షాప్ ఓపెనింగ్కు వచ్చిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..