Home » Bolisetty Srinivas
బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్లు మార్గదర్శులుగా మారి ముందుకు వచ్చారు. వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంజనేయులు సీఎం చంద్రబాబుకు తెలిపారు.