Home » BJP Vs BRS
ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపో.. ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తోంది.
కాంగ్రెస్(Congress)కు లీడర్ లేడు.. బీజేపీ(BJP)కి క్యాడర్ లేదని మంత్రి హరీశ్రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, సామాన్యులు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
కల్వకుంట్ల కవిత లాంటివాళ్ళు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్ళు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి.
తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..
కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు.
మిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు.
జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు.