• Home » BJD

BJD

Vice Presidential Polls: బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం

Vice Presidential Polls: బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు.

Mamata Mohanta: బీజేడీకి షాక్.. రాజ్యసభ సభ్యురాలు మమత మోహంత రాజీనామా

Mamata Mohanta: బీజేడీకి షాక్.. రాజ్యసభ సభ్యురాలు మమత మోహంత రాజీనామా

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆమోదించారు.

Union Budget 2024: బడ్జె‌ట్‌పై పెదవి విరిచిన నవీన్ పట్నాయక్

Union Budget 2024: బడ్జె‌ట్‌పై పెదవి విరిచిన నవీన్ పట్నాయక్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌‌పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు.

Bhuvaneshwar : ఇక బీజేపీకి మద్దతివ్వం: బీజేడీ

Bhuvaneshwar : ఇక బీజేపీకి మద్దతివ్వం: బీజేడీ

బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పష్టంచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

BJP: బీజేపీకి ఊహించని షాక్.. ఇక మద్దతు ఇచ్చేదే లేదంటూ బీజేడీ సంచలన ప్రకటన

BJP: బీజేపీకి ఊహించని షాక్.. ఇక మద్దతు ఇచ్చేదే లేదంటూ బీజేడీ సంచలన ప్రకటన

గతంలో బీజేపీ, ఒడిశాలోని బీజేడీ పార్టీలు సహజీవనం చేశాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బీజేడీతో సంబంధాలు తెంపుకొని.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలోకి..

Odisha: సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

Odisha: సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.

Supriya Srinathe : ఎవరు తీసిన గోతిలో వారే..

Supriya Srinathe : ఎవరు తీసిన గోతిలో వారే..

‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చైర్‌పర్సన్‌ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్‌ చేశారు.

 VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌  బైబై

VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్‌ వీకే పాండ్యన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.

Odisha: గణనీయంగా తగ్గిన పేద కుటుంబాలు

Odisha: గణనీయంగా తగ్గిన పేద కుటుంబాలు

ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.

Odisha: ఒడిశాలో హంగ్ అసెంబ్లీ..!! బీజేపీ కీ రోల్

Odisha: ఒడిశాలో హంగ్ అసెంబ్లీ..!! బీజేపీ కీ రోల్

బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి