Home » Biryani
Biryani Orders: స్నేహితులు కలిస్తేనో.. ఇంట్లో వంటచేసుకోని సందర్భాల్లోనో బయట ఫుడ్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. అలాంటప్పుడు అందరు ఠక్కున చెప్పేది బిర్యానీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్ఫామ్పై భారతీయులు ఏ విధంగా ఫుడ్ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ చేశారు.
Telangana: మేడ్చల్ జిల్లా ఘట్నేసర్లోని ఆదర్శ్ రెస్టారెంట్లో నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు చేదు అనుభవమే ఎదురైంది.
హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాదీ వంటకాలలో కీలకమైన వంటకం మరియు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అయితే దీని బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.
బిర్యానీ... హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం. దాని రుచికి ప్రపంచమే ఫిదా అయిపోయిందని వెల్లడించింది సుప్రసిద్ధ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్.
నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రముఖ హోటళ్లలో సైతం శుభ్రత పాటించక పోవడంతోపాటు.. కుళ్లిన మాంసం, పదార్ధాల తయారీ తేదీలు గడిచినా.. వాటినే వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1. కానీ ఇప్పుడు కల్తీలో నంబర్ వన్ అయింది. బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తిపై డెలివరీ బాయ్ మండిపడ్డాడు. పండగ పూట చికెన్ తినడం ఏంటని గొడవకు దిగాడు.
పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ..
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్ ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.