• Home » Bhuvanagiri

Bhuvanagiri

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.

Political Clash: భువనగిరిలో ఉద్రిక్తత

Political Clash: భువనగిరిలో ఉద్రిక్తత

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్‌ రెడ్డిపై జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Cold Wave: మంచు కురిసే వేళలో..

Cold Wave: మంచు కురిసే వేళలో..

పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది.

Farmers: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాల్సిందే

Farmers: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాల్సిందే

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.

Road Accident: దైవదర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను లారీ ఢీకొని..

Road Accident: దైవదర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను లారీ ఢీకొని..

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందగా.. తండ్రీకూతురికి గాయాలయ్యాయి.

Minister Seethakka: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

Minister Seethakka: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పింది వారే: నారా భువనేశ్వరి..

Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పింది వారే: నారా భువనేశ్వరి..

చిత్తూరు జిల్లాలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామానికి వెళ్లి స్థానిక మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానిక విషయాలు సహా మహిళల సమస్యలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి