• Home » Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.

YSRCP: తిరుపతిలో వైసీపీకి షాక్.. టీడీపీ. జనసేనలోకి ఇద్దరు కార్పొరేటర్లు

YSRCP: తిరుపతిలో వైసీపీకి షాక్.. టీడీపీ. జనసేనలోకి ఇద్దరు కార్పొరేటర్లు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) రాష్ట్ర వ్యాప్తంగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువా కప్పుకుంటున్నారు.

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.

AP Politics: భూమన కరుణాకర్‌రెడ్డిని టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తొలగించాలి: భానుప్రకాష్ రెడ్డి

AP Politics: భూమన కరుణాకర్‌రెడ్డిని టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తొలగించాలి: భానుప్రకాష్ రెడ్డి

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) తన కుమారుడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనను ఆ పదవీ నుంచి తొలగించాలని బీజేపీ (BJP) నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏపీ సీఈఓ కార్యాలయంలో కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం - బీజేపీ జనసేన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.

Tirumala: టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవే...

Tirumala: టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవే...

Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

TTD: రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

TTD: రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

Andhrapradesh: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షులుపై కీలక నిర్ణయం తీసుకుంది...

AP NEWS: తిరుపతి‌కి పుట్టినరోజు పండుగ ఉంది: భూమన కరుణాకర రెడ్డి

AP NEWS: తిరుపతి‌కి పుట్టినరోజు పండుగ ఉంది: భూమన కరుణాకర రెడ్డి

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.

TTD: వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం.. ఎన్ని కోట్లంటే?

TTD: వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం.. ఎన్ని కోట్లంటే?

Andhrapradesh: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది.

Tirumala: అన్నప్రసాదం నాణ్యత లోపంపై స్పందించిన టీటీడీ ఛైర్మెన్

Tirumala: అన్నప్రసాదం నాణ్యత లోపంపై స్పందించిన టీటీడీ ఛైర్మెన్

తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాలకమండలిలో కీలక నిర్ణయం

TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాలకమండలిలో కీలక నిర్ణయం

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పాలకమండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసేందుకు పాలకమండలి అంగీకారం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి