Home » Bhumana Karunakar Reddy
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) తన కుమారుడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనను ఆ పదవీ నుంచి తొలగించాలని బీజేపీ (BJP) నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏపీ సీఈఓ కార్యాలయంలో కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం - బీజేపీ జనసేన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షులుపై కీలక నిర్ణయం తీసుకుంది...
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.
Andhrapradesh: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది.
తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పాలకమండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసేందుకు పాలకమండలి అంగీకారం తెలిపింది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఉదయం ఆవిష్కరించారు.