Home » Bharath
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం గెలుచుకుంది. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిని శైట్టి ఏ ర్యాంకులో ఉందో ఇక్కడ చుద్దాం.
చైనా సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే పెద్ద ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే చైనా రక్షణ బడ్జెట్ను భారీగా పెంచేసింది. అయితే ఎంత పెంచిందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.
హౌతీ తీవ్రవాదులు(Houthi militants) ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్, ఆసియాను అనుసంధానించే కీలకమైన నీటి అడుగున ఉన్న కేబుల్లను హౌతీ మిలిటెంట్లు ధ్వంసం చేశారని సమాచారం.
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
దేశంలో బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం తెలిపింది.
భారత్కు కొత్త రాయబారిని చైనా నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.