• Home » Bharath

Bharath

Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం

Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.

Sea Cables: సముద్ర మార్గ కేబుల్స్‌ను ధ్వంసం చేసిన హౌతీ మిలిటెంట్లు!

Sea Cables: సముద్ర మార్గ కేబుల్స్‌ను ధ్వంసం చేసిన హౌతీ మిలిటెంట్లు!

హౌతీ తీవ్రవాదులు(Houthi militants) ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్‌, ఆసియాను అనుసంధానించే కీలకమైన నీటి అడుగున ఉన్న కేబుల్‌లను హౌతీ మిలిటెంట్లు ధ్వంసం చేశారని సమాచారం.

Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.

Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ ఇస్తారు? వివరాలివే..

Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ ఇస్తారు? వివరాలివే..

దేశంలో బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం తెలిపింది.

 New ambassador: 15 నెలల విరామం తర్వాత భారత్‌కు చైనా కొత్త రాయబారి

New ambassador: 15 నెలల విరామం తర్వాత భారత్‌కు చైనా కొత్త రాయబారి

భారత్‌కు కొత్త రాయబారిని చైనా నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్‌కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం

Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం

ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్‌ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది.

Bharat Chawal: గుడ్ న్యూస్.. రూ.25కే కిలో బియ్యం.. ఎప్పుడు ఎలా అంటే..

Bharat Chawal: గుడ్ న్యూస్.. రూ.25కే కిలో బియ్యం.. ఎప్పుడు ఎలా అంటే..

ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అని ఆనాడు వచ్చిన ఓ సినిమా పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

Bharat Bandh: భారత్ బంద్ ను విజయవంతం చేయండి.. రాకేష్ టికాయత్ పిలుపు..

Bharat Bandh: భారత్ బంద్ ను విజయవంతం చేయండి.. రాకేష్ టికాయత్ పిలుపు..

రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 16న భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు.

SBI: ఎస్బీఐ నుంచి మరో స్కీం..దీని ప్రత్యేకతలివే

SBI: ఎస్బీఐ నుంచి మరో స్కీం..దీని ప్రత్యేకతలివే

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధుల కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) సహా వ్యక్తులందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి