Home » Bharath
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
దేశంలో బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం తెలిపింది.
భారత్కు కొత్త రాయబారిని చైనా నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది.
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అని ఆనాడు వచ్చిన ఓ సినిమా పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.
రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 16న భారత్ బంద్ను పాటించనున్నట్లు రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధుల కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) సహా వ్యక్తులందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నవంబర్లో 5.55 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.69 శాతానికి చేరుకుంది.
ప్రస్తుతం అనేక మంది పలు రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు వాటిని తీసుకునే ముందు వారంటీ ఎన్నేళ్లు ఉందని పరిశీలిస్తారు. కానీ మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడాలు తెలుసా? లేదా అయితే ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ డే కావడంతో ఈ సూచీ తక్కువ స్థాయి వద్ద కదలాడుతుంది.