• Home » Bhadradri Kothagudem

Bhadradri Kothagudem

Bhadradri: భద్రాద్రిలో ‘లడ్డూ’ వివాదం

Bhadradri: భద్రాద్రిలో ‘లడ్డూ’ వివాదం

భక్తులకు బూజుపట్టిన లడ్డూలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు రావడంతో...

Bhadradri Temple: రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

Bhadradri Temple: రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Draupadi Murmu: రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము

Draupadi Murmu: రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

Draupadi Murmu: భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతి

Draupadi Murmu: భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే భద్రాచలం చేరుకున్నారు.

Rega Kantharao: ఈడీ, బోడీ, మోదీలకు భయపడే రోజులు పోయాయి

Rega Kantharao: ఈడీ, బోడీ, మోదీలకు భయపడే రోజులు పోయాయి

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై గత అర్ధరాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rega Kantha Rao: బేరగాళ్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

Rega Kantha Rao: బేరగాళ్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TS News: ఫారెస్ట్ రేంజర్ హత్య‌కు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..సోయం బాపురావు

TS News: ఫారెస్ట్ రేంజర్ హత్య‌కు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..సోయం బాపురావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu Rao) అన్నారు. ఆదివాసి సమాజాన్ని బాధ పెట్టిన కారణంగానే శ్రీనివాసరావు హత్య

TS News: తేనెటీగల దాడిలో వృద్ధురాలు మృతి

TS News: తేనెటీగల దాడిలో వృద్ధురాలు మృతి

జిల్లాలోని అశ్వరావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన చిచ్చోడి దుర్గమ్మ అనే వృద్ధురాలు తేనెటీగల దాడిలో మృతి చెందింది.

TS NEWS: నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ

TS NEWS: నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ

భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గులను పంపిణీ చేశారు.

రాజ్యాంగం అమలు దినోత్సవం రోజే.. గొత్తికోయల గ్రామ బహిష్కరణ

రాజ్యాంగం అమలు దినోత్సవం రోజే.. గొత్తికోయల గ్రామ బహిష్కరణ

పౌరులు దేశంలో ఎక్కడైయినా జీవించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఓ గ్రామం నుంచి గిరిజనులైన గొత్తికోయలను బహిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి