Home » Betting apps
గంజాయి, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఓ బెట్టింగ్ యాప్ కోసం ప్రచారంలో పాల్గొన్నారనే కారణంతో తాజాగా మరో నటికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె నేడు గౌహతిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓ యువకుడి ఆన్లైన్ బెట్టింగ్ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.
గోవా కేంద్రంగా నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఒక కలెక్షన్ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వ్యసనం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.
ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే...