• Home » Bengaluru

Bengaluru

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఫైర్.. బీపీఎల్‌ కార్డుల రద్దు పేదల కడుపు కొట్టడమే

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఫైర్.. బీపీఎల్‌ కార్డుల రద్దు పేదల కడుపు కొట్టడమే

బీపీఎల్‌ కార్డుల రద్దు ద్వారా సామాన్యులు, పేద వర్గాల కడుపుకొట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కుంటి సాకులు చెబుతూ గ్యారెంటీల్లో ఒక్కొక్క దానికి తొలగించే కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మండిపడ్డారు.

Shocking: అయ్యో.. చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది..

Shocking: అయ్యో.. చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది..

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు యువతులు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ..

Hydra Team: బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..

Hydra Team: బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..

తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళన‌పై ఫోకస్ పెట్టనున్నారు.

Bengaluru: కారు ఆపలేదంటూ.. అద్దాలు పగలకొట్టి..

Bengaluru: కారు ఆపలేదంటూ.. అద్దాలు పగలకొట్టి..

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కారు ఆపమంటే.. ఆపలేదని ఓ వ్యక్తి ఆగ్రహించాడు. ఆ కారును వెండించాడు. అనంతరం కారుకు అడ్డంగా బైక్ నిలిపాడు. ఆ తర్వాత కారు కిటికి అద్దాలను పగల కొట్టాడు. ఈ ఘటనలో కారులోని బాలుడి తలకు తీవ్ర గాయమైంది.

Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.

king charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన..  అంతా టాప్ సీక్రెట్‌

king charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన.. అంతా టాప్ సీక్రెట్‌

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 దంపతులు బెంగళూరు విచ్చేశారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు వారు బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరి పర్యటన చాలా టాప్ సీక్రెట్‌గా జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.

Viral Video:  రోడ్డుపై కార్లను వదిలి.. జేబులో చేతులు పెట్టుకొని

Viral Video: రోడ్డుపై కార్లను వదిలి.. జేబులో చేతులు పెట్టుకొని

బెంగళూరులోని ఐటీ హబ్‌కు వెళ్లే వారికి ఈ మార్గం ప్రధాన మార్గం కావడంతో.. అందరు ఇటుగానే ప్రయాణిస్తున్నారు. దాంతో వాహనదారులు గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..

TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..

తమిళనాడులోని హోసూరులో గత 24 గంటలుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయి. ఆ నీటికి కిందకి వదిలారు. ఆ క్రమంలో హోసూరు రహదారిపైకి భారీగా విషపూరితమైన నురగ వచ్చి చేరింది. దాదాపు 5 అడుగుల మేర ఈ నురుగ ఏర్పడింది. దీంతో వాహనాలను మరో మార్గంలో మళ్లిస్తున్నారు.

Heavy rains: ఇంకా ముంపులోనే బెంగళూరు నగరం..!

Heavy rains: ఇంకా ముంపులోనే బెంగళూరు నగరం..!

నగరంలో నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం సాయంత్రం నగరమంతటా వర్షం కురిసింది. యలహంక(Yalahanka) పరిధిలోని కేంద్రీయవిహార్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను డీసీఎం డీకే శివకుమార్‌ పరిశీలించారు.

Bengaluru: బెంగళూరు ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

Bengaluru: బెంగళూరు ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదనీటితో ముంచెత్తాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి