Home » Bengaluru
బెంగళూరులో బైకర్, ఎయిర్ఫోర్స్ అధికారి కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. బైకర్ తనపై అకారణంగా దాడి చేశాడని అధికారి వీడియో రిలీజ్ చేయగా.. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు ఉన్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది రోడ్ రేజ్ ఘటన అని పోలీసులు తెలిపారు. భాష, ప్రాంతీయత కోణాలు లేవని అన్నారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ను ఆయన భార్య, కుమార్తె బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి హత్య చేసినట్టు కుమారుడు కార్తికేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానం
Karnataka EX DGP Om Prakash Murder Update: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో నిజాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తె బలవంతపెట్టి అలా చేయడం వల్లే ఆయన భార్య చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.
Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఆస్తి, తగాదాల విషయంలోనే భార్య పల్లవి ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించగా.. హత్య కేసులో మరికొన్ని భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..
ట్రాఫిక్ సమస్య అనేది వాహనదారులకు నిత్యం ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ. 73,600 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Bengaluru Airport Tempo Accident: బెంగళూరు ఎయిర్పోర్ట్లో టెంపో ట్రావెలర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..
దేశంలో కుమార్తెలను పెంచడం తల్లిదండ్రులకు ఒక బాధ్యత మాత్రమే కాదని, ఓ వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
Bengaluru Man Viral Video: నడిరోడ్డుపై వీడియో తీయటమే కాకుండా.. ఆ వీడియోను తన ఇన్గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వైరల్గా మారిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది.
బెంగళూరులోని ఓ వ్యక్తి పేరు సతీష్. కానీ జనాలు అతన్ని "డాగ్ సతీష్" అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్డాగ్ను రూ.50 కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ ఈ విషయం తెలిసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.