Home » BCCI
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇద్దరి మధ్య సఖ్యత లేదంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తాజాగా ఓ ఫొటోతో ఆ ఇద్దరూ సమాధానం ఇచ్చేశారు.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు చివరి వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి.
భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో చివరి వన్డే మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ లండన్ చేరుకున్నట్లు సమాచారం.
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇంగ్లండ్తో వన్డే మ్యాచే చివరిది కానుందా.?
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్పష్టం చేసింది.
వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో సుందర్ మాట్లాడాడు.