Home » Basavaraj Bommai
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ విజయానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యాన్ని ఆయన కొట్టివేశారు.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది.
కర్ణాటకలో ముస్లింలను తప్పుదోవపట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మయ్
కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్
జయజయ, మోదీకి జై, భారతమాతాకీ జై అనే నినాదాలతో ర్యాలీ హోరెత్తింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వివాదంలో..
మా వాళ్లు మునిగే పడవలో చేరారని ముఖ్యమంత్రి పేరొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని, ఇందులో ఎటువంటి అనుమానాలకు అవకాశమే లేదని
సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) ప్రయాణించిన హెలికాప్టర్(Helicopter) ల్యాండ్ అయిన ప్రాంతం సమీపంలోనే
కర్ణాటక శాసన సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం